


Board of Members






Service to Man is Service to God
Sri Pattabhi Ramalayam
About Temple History
Pages
1947 సం లో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ దగ్గర కుమ్మరిగుంట గ్రామములో శ్రీ సీతారామ దేవాలయం రాతి తో నిర్మాణం వైద్యులు శ్రీ మండల చంద్రయ్యగారు నిర్మించారు. దానిని 2016 సం లో పునఃనిర్మాణం చేసి 2018 సం లో ధర్మకర్త అయిన చంద్రయ్యగారి నలుగురు కుమారులు, మరియు కుమార్తె, ఇతర బంధువులు, శిష్యులు , గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామాలూ, మరియు జిల్లాలో వారీగా సహాయ సహకారములతో ప్రతిష్ట చేసియున్నాము.